Tuesday 3 March 2015

కోసి .... కారం పెట్టిన భార్య

అవేశకం లో అనే డైలాగ్ ఏమిటో అందరికి తెలిసిందే ... ఇప్పుడు ఈ డైలాగ్ ను నిజం చేసిందో మహా ఇల్లాలు ? రోజు తాగొచ్చి తనను వేదిస్తున్న భర్త ఆగడాలను సహించలేక ఏకంగా అతని మర్మంగాన్ని కోసిందట ?? అవును ఈ సంగటన హైదరాబాద్ లోని మేహది పట్నం లో జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే ... ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో మేహది పట్నం లో కాపురం ఉంటున్న సతీష్ అనే వ్యక్తి బార్య ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. అతడు మద్యానికి బానిసై రోజు తాగొచ్చి బార్యను అనుమానించే వాడట ? దాంతో ఆమె సహనం కోల్పోయింది. నిజానికి అతనికి హత్య చేయాలనీ బావించిందట !  నిన్న రాత్రి ఆమె ఇంట్లోని కొడవలి తో అతని మర్మంగాన్ని కోస్తున్నప్పుడు అతడు కేకలు వేయడం తో అక్కడనుండి పిల్లలిద్దరిని తీసుకుని పారిపోయింది. ఆ మరునాడు ఉదయం ఆ ఇంట్లో నుండి ములుగు శబ్దాలు వినిపించడం తో పోలీసులకు సమాచారం అందించడం తో పోలీసులు తాళం పగులగొట్టి చూడాగా అతను విషమ పరిస్తితిలో ఉండడం తో ఆసుపత్రి కి తరలించారు. బార్యపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసారు. అది విషయం ???  

No comments:

Post a Comment