Friday 6 March 2015

మొత్తానికి ఆ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోందట

మూడు సంవత్సరాలు షూటింగ్ జరుపుకొని ఓవర్ బడ్జెట్ తో ఇన్నాళ్ళు మూలన పడిఉన్న ''రేయ్ '' అనే చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవుతోందట. గతకోన్నా ల్లుగా ఇదిగో -అదిగో రిలీజ్ అంటూ కాలయాపన చేసిన వై విఎస్ చౌదరి ఈనెల 27న మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేయనున్నట్లుచెబుతున్నారు.  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సయామీ ఖేర్ ,శ్రద్దా దాస్ హీరోయిన్ లుగా వై విఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ''రేయ్ '' హిట్ అవుతుందని నమ్ముతు న్నాడు చౌదరి . మరి చౌదరి నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి . అసలు మార్చి 27న రిలీజ్ అవుతుందా లేక మళ్ళీ మరోసారి వాయిదా పడుతుందా చూడాలి .

No comments:

Post a Comment